Switch to English

కేంద్రంతో అమీ తుమీ.. తగ్గేదే లేదంటున్న కేసీఆర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ప్రధాన మంత్రిని ఎలా గౌరవించాలో.. అదే ప్రధాన మంత్రిని ఎలా ప్రశ్నించాలో బాగా తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. తెలంగాణ ఉద్యమాన్ని నడపడమే కాదు, విజయ తీరాలకు చేర్చిన ఘనుడాయన. ఉద్యమంలో కేంద్రాన్ని నిలదీశారు.. అదే సమయంలో కేంద్రాన్ని దార్లోకి తెచ్చుకున్నారు. ఆ నేర్పరితనం ఆయన సొంతం. ఇప్పుడూ కేసీఆర్‌, అదే తరహా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

అయితే, అప్పుడు ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ వున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. కేసీఆర్‌ పప్పులు కేంద్రం వద్ద ఉడికే పరిస్థితి వుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు కేసీఆర్‌. అదే సమయంలో, కేంద్రాన్ని నిలదీస్తున్నారు కూడా.

రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్చ కల్పించకపోతే రానున్న రోజుల్లో దేశం ఇబ్బందుల్లో పడుతుందని కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారు. ‘ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా ప్రస్తావించాలి.. ఇది కేంద్రం దృష్టికి వెళ్ళాలి..’ అంటూ నేషనల్‌ మీడియాని ఉద్దేశించి చెబుతున్న కేసీఆర్‌, కేంద్రానికి తాను చెప్పదలచుకున్నది అరటిపండు తొక్క ఒలిచి పెట్టినట్లుగానే చెప్పేస్తున్నారు.

‘హెలికాప్టర్‌ మనీ కాకపోతే.. ఎయిర్‌ క్రాఫ్ట్‌ మనీ అని పేరు పెట్టండి.. కానీ, ప్రజల్ని ఆదుకోండి..’ అన్నది కేసీఆర్‌ సూచన. అయితే, కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించడంలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. రాష్ట్రాలు ఆర్థికంగా కుదురుకోవాలంటే, అది కేంద్రం కల్పించే వెసులుబాట్లతోనే సాధ్యమవుతుందన్నది కేసీఆర్‌ వాదన.

‘మీరు ఇవ్వరు, మేం అప్పు తెచ్చుకునే పరిస్థితీ కల్పించరు. ఇలాగైతే ఎలా.?’ అన్ని నిన్న కేసీఆర్‌ ఒకింత ఘాటుగా ప్రశ్నించారు. ‘కేంద్రం తప్పులు చేస్తోంది.. అది దేశానికి ప్రమాదకరంగా మారబోతోంది..’ అంటూ కేసీఆర్‌ తన మనసులో భావాల్ని స్పష్టం చేసేశారు. మొత్తంగా చూస్తే, మోడీని కరోనా విషయంలో సమర్థిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో అమీ తుమీకి కేసీఆర్‌ సిద్ధమవుతున్నారన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...