Switch to English

ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో తొలిసారిగా జగన్, తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొంది. ఎన్నికల ముందు నుంచే పలు విషయాల్లో జగన్ కు కేసీఆర్ పలు సలహాలు, సూచనలు చేశారని.. జగన్ సైతం కేసీఆర్ చెప్పిన విషయాలు వినేవారని సమాచారం.

అనంతరం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లడం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కావడం.. ఇరువురు పలు సందర్భాల్లో భేటీ కావడం జరిగాయి. ఇక చాలా విషయాల్లో కేసీఆర్ బాటలోనే జగన్ సాగుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దానికి పారాసిటమాల్ చాలంటూ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పగా.. జగన్ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని చెప్పి విమర్శలపాలయ్యారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా రేషన్, రూ.1500 నగదు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించగా.. జగన్ కూడా ఉచితంగా రేషన్, రూ.1000 నగదు ఇస్తామని ప్రకటించారు. ఇక కరోనా ఉధృతమవుతున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు అలాంటి ఆలోచన లేని జగన్ సైతం అదే బాటలో వెళ్లారు.

జీతాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు ప్రజా ప్రతినిధుల జీతాలను పూర్తిగా, ఉద్యోగుల వేతనాలను 10 శాతం నుంచి 50 శాతం మేర తగ్గించి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తొలుత ఉద్యోగుల అందరి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించిన కేసీఆర్.. అంతలోనే మనసు మార్చుకుని వైద్య ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మాత్రం పూర్తి వేతనాలు ఇవ్వాలని, అంతేకాకుండా నగదు ప్రోత్సాహకం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో జగన్ కూడా అదే బాటలో వెళ్లాలని భావించారు.

వైద్య ఆరోగ్య, పోలీసు, శానిటేషన్ సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వనున్నట్టు శనివారం ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా, మూడు కేటగిరీల సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మొత్తానికి ఇలా ప్రతి విషయంలోనూ కేసీఆర్ నే జగన్ ఫాలో అవుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....