Switch to English

Kangana Ranaut: రామ్ చరణ్ అంటే ఇష్టం.. పోకిరి మిస్సయ్యా: కంగనా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,853FansLike
57,764FollowersFollow

Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో నటి ఉందని గుర్తించింది పూరి జగన్నాధ్ (Puri Jagannadh). హీరోయిన్ కాకముందే స్టార్ హీరోయిన్ అవుతానని చెప్పారు. పోకిరితో నన్ను తెలుగులో పరిచయం చేయాలని భావించారు. అదే సమయంలో నాకు హిందీలో గ్యాంగ్ స్టర్ అవకాశం వచ్చింది’.

‘రెండు సినిమాల షూటింగ్స్ అక్టోబర్లోనే ఉండటంతో నేను గ్యాంగ్ స్టర్ సెలక్ట్ చేసుకున్నా. దీంతో పోకిరి అవకాశం పోయింది. పోకిరిలో నటించనందుకు ఇప్పటికీ బాధ ఉంటుంది. కానీ.. జరిగిపోయింది. అయినా.. నన్ను మళ్లీ పిలిచి ఏక్ నిరంజన్ లో అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ప్రభాస్, నేను స్నేహితులం అయ్యాం’.

మరో ఇంటర్వ్యూలో.. ‘నాకు రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి నటించాలని ఉంది. దర్శకుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో కూడా నటించాలని ఉంద’ని అన్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

ఎక్కువ చదివినవి

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ షూటింగ్ విజువల్స్ లీక్.. చర్యలకు దిగిన టీమ్

SSMB29: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నటులు సినిమాలో నటిస్తున్నట్టు...

వైఎస్సార్సీపీ యువత పోరు.! భలే కామెడీ అయిపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిజానికి, గతంలోనే జరగాల్సిన కార్యక్రమం ఇది. విపక్షం అన్నాక, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

పిఠాపురం వర్మ విషయంలో వైసీపీ అత్యుత్సాహం.. దేనికి సంకేతం.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఆటలో అరటిపండు అంతే. ఆ పార్టీకి వున్న 11 అసెంబ్లీ సీట్లతో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న...