AP Police: వివేకా హత్య కేసు..! నలుగురు సాక్షుల మృతి ఒకేలా ఉంది.. చేధిస్తాం: ఎస్పీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow

AP Police: మాజీ ఎంపీ, మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య మృతిని అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నామని కడప ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ప్రెస్ మీట్  నిర్వహించారు.

‘కేసులో ప్రధాన సాక్షులు నలుగురు (శ్రీనివాసులురెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్.అభిషేక్ రెడ్డి, వాచ్ మెన్ రంగన్న)  చనిపోయారు. అందరూ ఒకే తరహా కారణాలతో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటి వెనుక కారణాలు గుర్తిస్తాం. కేసులో వాచ్ మెన్ రంగయ్య అత్యంత కీలకం. అతని మృతిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. ఎక్స్ పర్ట్ టీమ్ తో లోతైన విచారణ ప్రారంభిస్తున్నాం’.

‘హత్య కేసులో నేరుగా ప్రమేయమున్న ముద్దాయిల పాత్ర పై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తాం. సాక్షులుగా ఉన్నవారు ఎందుకు మరణిస్తున్నారో నిగ్గు తేల్చి బహిర్గతం చేస్తాం. సాక్షులు చనిపోతే సీబీఐ, పోలీసులపై నెపం వేయటం సరికాదు. సాక్షుల మరణాలపై సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతుంద’ని అన్నారు.

సినిమా

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత...

రాజకీయం

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda – Rashmika: వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ – రష్మిక

Vijay Devarakonda - Rashmika: విజయ్‌ దేవరకొండ – రష్మిక వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం రెండు సంప్రదాయాల...

అసెంబ్లీ లాబీలో లోకేష్ సందేశం: రాష్ట్ర భవిత మీరే, తెలుగును మర్చిపోవద్దు

అమరావతి: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది నేటి తరం పిల్లలేనని విద్యా మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సందర్శనకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం...

‘రాకాస’తో థియేటర్‌లో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్: నిహారిక కొణిదెల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 2024లో భారీ విజయాన్ని అందుకుని అనేక అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో,...

ఉత్తరాంధ్రలో రూ.2,300 కోట్ల ఫార్మా దిగ్గజం

అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు...

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...