Switch to English

అభ్యంతరకర పోస్టులపై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,111FansLike
57,764FollowersFollow

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఎన్టీఆర్‌.. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అభ్యంతరకర, తప్పుడు పోస్టులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కోర్టుకు తెలియజేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది.

2021 ఐటీ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఆ సోషల్‌మీడియా ఖాతాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ డిసెంబరు 22కు వాయిదా పడింది.

ఈ కేసులో ఎన్టీఆర్‌ సమర్పించిన వివరాలు, సోషల్‌మీడియా లింకులు, పోస్ట్‌ల ప్రభావంపై కోర్టు మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసు ఓ కీలక దశలోకి ప్రవేశించగా, అనుచిత ఆన్‌లైన్‌ కంటెంట్‌పై తీసుకోనున్న చర్యలతో ఇతర సోషల్‌మీడియా వేదికలు కూడా అప్రమత్తం కావాల్సి వస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

కోడిపందాలు కాదు.. సంస్కృతి వెలుగులు కావాలి: పిఠాపురం నుంచే మార్పు మొదలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ఆచారం, సంప్రదాయాల ప్రతీకగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు...

సినీ ఇండస్ట్రీకి ఊరట దొరుకుతుందా? టికెట్ హైక్‌పై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి సినిమా విడుదల ముందు ఒకే రకమైన ఉత్కంఠ నెలకొంటోంది. టికెట్ ధరల పెంపు అనుమతులు, అదనపు షోలపై ప్రభుత్వ నిర్ణయాలు చివరి నిమిషం వరకూ రాకపోవడంతో నిర్మాతలు,...

వైసీపీ సీమ రాజకీయం.! తెరవెనుక విభజన వాదం.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కర్మ, కర్త, క్రియ.. అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి.! ఆయన వేసిన బీజం, ఆయన సృష్టించిన ప్రాంతీయ విద్వేషం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చేసింది....

‘నా సేన కోసం నా వంతు’గా జనసేనకు రూ.48 లక్షల విరాళం: నాగబాబు ముందడుగు

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనసేన పార్టీకి మరో కీలక ఆర్థిక సహాయం అందింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు...

భూమి రక్షణతోనే రైతు ఆదాయం పెరుగుతుంది: గ్రీన్ కవర్‌పై దృష్టి

భూ మాతను కాపాడుకుంటూనే రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉద్యాన సాగులో వైవిధ్యం తీసుకురావడం భూమికి రక్షణ కవచంలా...