Switch to English

తప్పయింది.. క్షమించండి.. జర్నలిస్ట్ సాయి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,935FansLike
57,764FollowersFollow

కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అయితే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ” ఏపీ గ్రోత్ స్టోరీస్ ఇన్ దావోస్-2025″ పై ప్రచారం కల్పించేందుకుగాను ఏపీ ప్రభుత్వం నేషనల్ ఛానల్ ఎన్డి టీవీ, ఎన్డీటీవీ ప్రాఫిట్ చానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఇందుకుగాను ఏపీ ప్రభుత్వం ఆ ఛానల్ కు రూ. 74.34 లక్షలు ( జీఎస్టీ తో సహా) చెల్లించేందుకు నిధులు విడుదల చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును ఖర్చు పడుతోందని కొందరు ఆరోపించారు.

పబ్లిసిటీ పిచ్చితో ఏపీ ప్రభుత్వం రూ. 75 కోట్ల రూపాయలు ఎన్డిటీవీకి చెల్లించిందని సాయి అనే సీనియర్ జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతోపాటు వివాదాస్పదమయ్యాయి. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఎన్డి టీవీకి నిధుల చెల్లింపు విషయంలో క్లారిటీ ఇచ్చింది. జీఎస్టీ తో సహా ఆ ఛానల్ కు రూ 74.34 లక్షలు మాత్రమే చెల్లించామని అందుకు సంబంధించిన జీవోను బయటపెట్టింది. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సు నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను రాబట్టుకునేందుకుగాను ఇక్కడి ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, వసతుల అభివృద్ధి, శ్రామిక శక్తి గురించి ప్రచారం చేయించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ వివరణపై స్పందించిన సీనియర్ జర్నలిస్ట్ సాయి క్షమాపణలు చెప్పారు. దావోస్ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఖర్చును తాను తప్పుగా చెప్పినట్లు సాయి తెలిపారు. ప్రభుత్వ జీవోను సరిగా చదవకపోవడం వల్ల పొరపాటు జరిగిందని ఆయన తెలిపారు. తాను చెప్పినట్లు ప్రకటన ఖర్చు రూ. 75 కోట్లు కాదని రూ.74 లక్షలని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు.

సినిమా

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ...

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

రక్త దాతలకు మెగాస్టార్ సత్కారం..!

తాను సంకల్పించిన ఒక కార్యక్రమాన్ని అభిమానులు సంకల్ప బలం తోడై ఇన్నేళ్లుగా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేస్తున్న...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

సింగర్ మంగ్లీపై టీడీపీ నేతల ఆగ్రహం..!

సింగర్ మంగ్లీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమెపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అరసవల్లి ఆలయంలో జరిగిన రథ సప్తమి...

అల్లు అర్జున్ కు స్పోక్స్ పర్సన్.. ఎందుకో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చాలా కాలంగా ఆయన పెద్దగా బయటకు రావట్లేదు. తాను కమిట్ అయిన...