Switch to English

రైల్వేలో కొలువుల జాతర.. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,853FansLike
57,764FollowersFollow

రైల్వేలో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా Grade-3 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్చిలో గ్రేడ్-1, గ్రేడ్- 3 టెక్నీషియన్ విభాగంలో 9,144 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వాటిని 14,298 కి పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా చేర్చిన 5,154 ఉద్యోగాలు గ్రేడ్-3 లోనే ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో పోస్టుల సంఖ్య 13,206 కు పెరిగింది. పదో తరగతి తర్వాత నిర్దేశత విభాగాల్లో ఐటిఐ పూర్తి చేసుకున్న వారు గ్రేడ్-3 పోస్టులకు పోటీ పడవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకోని వారికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. అలాగే గతంలో అప్లై చేసిన అభ్యర్థులు ఏవైనా మార్పులు ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

* గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులు పాతవి 8,052, కొత్తగా చేర్చినవి 5154 తో కలిపి 13,206 పోస్టులు. కొత్తగా ప్రకటించిన పోస్టులన్నీ రైల్వే వర్క్ షాప్ లు, ప్రొడక్షన్ యూనిట్లకు చెందినవి. ఈ పోస్టులన్నింటినీ 22 విభాగాల్లో భర్తీ చేస్తారు.

* పదో తరగతి తర్వాత సంబంధిత విభాగాల్లో ఐటిఐ చేసిన వారు, కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి తర్వాత అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకున్నవారు అర్హులే. వీటిలో టెలికమ్యూనికేషన్ విభాగాలకు ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

* జూలై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసి లకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

* మహిళలు, ఎస్సీ, ఎస్టీ ట్రాన్స్ జెండర్, ఈబీసీలు రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. ఇతర వర్గాల వారికి ఫీజు రూ. 500. వీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైతే బ్యాంకు చార్జీలు మినహాయించి మిగిలిన రుసుము వెనక్కి ఇస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. పరీక్షలు డిసెంబర్ 11 నుంచి 26 వరకు నిర్వహిస్తారు.

మరిన్ని వివరాలను https://rrbsecunderabad.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

ఎక్కువ చదివినవి

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం...

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...

ఎన్టీఆర్ కోసం ‘రాక్’ సాలిడ్ టైటిల్..!

లాస్ట్ ఇయర్ దేవర 1 తో అదరగొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్...

వేల కోట్లలో ఫీజు బకాయిలు.. వైసీపీ ఘనకార్యం ఇది..!

గత ప్రభుత్వం వైసీపీ ఏపీని ఎంత వెనక్కి తీసుకెళ్లిందో తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షేభం ఏర్పడేలా ఎక్కడికక్కడ ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలను...

Breaking News: కోటరీనే వైఎస్ జగన్ పతనాన్ని శాసిస్తోంది: విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా, పోర్టు వ్యవహారాల్లో వైసీపీ కబ్జా రాజకీయాలు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...