Switch to English

దేవర్ ఎఫెక్ట్.. పుష్ప-2కు నో చెప్పిన జాన్వీకపూర్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

ఏంటి పుష్ప-2కు జాన్వీకపూర్ నో చెప్పిందా.. అంటే అవును నో చెప్పింది. దానికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర సినిమానే. వాస్తవానికి దేవర సినిమా మీద జాన్వీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. దేవర మూవీతోనే ఆమె తొలిసారి సౌత్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తన కెరీర్ ను మార్చేస్తుందని.. తన తల్లి రాణించినట్టే తనకు కూడా రాణించేలా అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆమె ఆశించింది. సినిమా అయితే పెద్ద హిట్ అయింది. కానీ ఇందులో జాన్వీ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు.

కేవలం పాటల కోసమే ఆమెను తీసుకున్నారా అనిపిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ను చూసిన తర్వాత ఆమె వద్దకు పుష్ప-2 మూవీ టీమ్ వెళ్లింది. ఎందుకంటే పుష్ప-2లో ఓ ఐటెం సాంగ్ కోసం ఆమెను సంప్రదించిందంట మూవీ టీమ్. కానీ జాన్వీ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. ఎందుకంటే దేవర సినిమాలో తనను చూసినోళ్లకు ఆమెను కేవలం పాటల కోసమే తీసుకున్నారని అనిపించక మానదు. ఇక ఇప్పుడు పుష్ప-2లో కూడా ఐటెం సాంగ్ చేస్తే తాను కేవలం పాటలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాను తప్ప.. పాత్రలకు కాదనే భావన అందరిలో ఏర్పడుతుంది అనే భయంతో ఆమె ఈ ఆఫర్ ను వద్దని చెప్పింది.

అది తన అవకాశాల మీద దెబ్బ పడేలా చేస్తుందనే ఉద్దేశంతో జాన్వీ వద్దని చెప్పిందంట. పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్ చేస్తే ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు పుష్ప-2లో కూడా ఐటెం సాంగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ కోసం టీమ్ ఇప్పటికే త్రిప్తిని కూడా ఆలోచిస్తోంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా రాదని పక్కకు పెట్టిందంట. మరి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి.

సినిమా

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి...

రాజకీయం

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఎక్కువ చదివినవి

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్..!

స్టార్ హీరోల పేర్లకు ముందు ట్యాగ్స్ కామనే.. ఆ ట్యాగ్ తోనే తమ అభిమాన హీరోలని పిలుస్తుంటారు ఫ్యాన్స్. మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్ ఇలా...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...