శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే జాన్వీ కపూర్ యొక్క మొదటి సినిమా విడుదల ముందే శ్రీదేవి చనిపోయింది.
పలు సినిమాల్లో నటించినా ఏ ఒక్క సినిమా కూడా జాన్వీకి సక్సెస్ ని తెచ్చి పెట్టలేక పోయింది. కానీ శ్రీదేవి కూతురు అనే ఒక బ్రాండ్ తో పాటు రెగ్యులర్ గా జాన్వీ కపూర్ అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ వల్ల స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
హాట్ ఫొటోస్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ పై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆమె అందానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలో టాలీవుడ్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.
ఆ మధ్య ఎన్టీఆర్ కి జోడిగా ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయిందని ప్రచారం జరిగింది. అంతే కాకుండా రామ్ చరణ్ కి జోడిగా కూడా ఈమె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల తర్వాతైనా హాట్ ఫోటోలతో కాకుండా సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుంటుందేమో చూడాలి.
704724 702177I dugg some of you post as I thought they were handy very helpful 407174
920425 737861Bookmarked. Please also talk over with my website. 889268
202842 506034Extremely informative and excellent bodily structure of content material material , now thats user friendly (:. 668770
675640 223651Woh I enjoy your articles , saved to favorites ! . 310335