Switch to English

జనసేన వ్యూహాత్మక మౌనం: అందరికీ ఆ నొప్పి తెలిసిరావాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

తప్పు చేసినోళ్లకే ఆ తప్పు తెలిసి రావాలి. ఆ తప్పిదం వల్ల నష్టపోయేది తామేనని ప్రజలు తెలుసుకున్న రోజే మార్పు సాధ్యమవుతుంది. సమర్ధుడని భావించి చంద్రబాబును గద్దెనెక్కిస్తే, గ్రాఫిక్స‌్‌తో సరిపెట్టాడు. ‘ఒక్క ఛాన్స్’ అని అడిగినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. దెబ్బకు రాష్ట్రం పాతికేళ్లో, ముప్పయ్యేళ్లో వెనక్కి వెళ్లి పోయింది అభివృద్ధి పరంగా.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడే కాస్త బెటర్. మీ రాజధాని ఏంటీ.? అని ప్రశ్నిస్తే ‘కర్నూలు’ అని చెప్పుకున్నారు ఆంధ్రులు. తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ‘హైద్రాబాద్’ రాజధాని అయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి పట్టింది సీమాంధ్రులకు.

సంక్షేమం పేరుతో, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ, ‘రాజధాని’ అనే అత్యంత ప్రాథాన్యత ఉన్న అంశాన్ని తెలివిగా కాల గర్భంలో కలిపేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయ్. కానీ, రాష్ట్రంలో రోడ్లు దెబ్బ తిన్నాయ్. గతుకుల రోడ్లలో ప్రయాణం ఎంత దారుణమో, అభివృద్ధి లేని రాష్ట్రం, రాష్ట్రం తాలూకు పయనం కూడా అంతే దుర్భరం.

విద్యార్ధులూ, రైతులూ, కార్మికులూ ఇలా ఏ వర్గమూ సంతృప్తిగా లేరు. అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న నాటకంలో రాష్ట్ర అభివృద్ధి ఊసే కనిపించడం లేదు. పాడైపోయిన రోడ్ల విషయంలో జనసేన పోరాటం చేయాలి. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు నష్టపోతే జనసేన పోరాటం చేయాలి. విద్యార్ధులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటే జనసేన పోరాటం చేయాలి.

ఇలా సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రభుత్వంపై పోరాటం.. అంటే అందరికీ జనసేన పార్టీనే గుర్తొస్తుంది. మరి ఓటేసేటప్పుడు జనసేన పార్టీ ఎందుకు గుర్తు రావడం లేదు. పోరాడి, పోరాడి అలసిపోయారని అనలేం కానీ, తాజా రాజకీయ పరిణామాల పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాఠిస్తున్నారు.

ప్రజలు సహకరించని పోరాటానికి అర్ధముండదు. జనసేనకు ప్రజల మద్దతు అవసరం. ఆ మద్దతు వుంటేనే జనసేన పోరాటానికి మరింత మెరుగైన ఫలితాలిస్తాయ్. టీడీపీ హయాంలో, వైఎస్ జగన్ హయాంలో దెబ్బ తిన్న ఉద్యోగులు జనసేన వైపు నిలబడగలిగితే, రాష్ట్రం బాగుపడుతుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...