Switch to English

డీఎంకే సోషల్ మీడియాకి షాకిచ్చిన జనసేన నెటిజన్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

తమిళనాట డీఎంకే మద్దతుదారులు, డీఎంకే పార్టీ కోసం పని చేసే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, తిరుపతిలో జనసేనాని నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభ తర్వాత పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూశాం.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మీద పరోక్షంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మం’ గురించి చేసిన వ్యాఖ్యలతో, సదరు డీఎంకే సోషల్ మీడియా హ్యాండిల్స్ గుస్సా అయ్యాయ్.

‘వెయిట్ అండ్ సీ’ అంటూ ఉదయ నిధి స్టాలిన్, మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విషయమై చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది. పవన్ కళ్యాణ్‌ని అత్యంత జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తూ, సనాతన ధర్మంపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిన డీఎంకే సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద జనసేన మద్దతుదారులైన నెటిజన్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, డీఎంకే నెటిజన్స్‌కి తమిళంలోనే జనసేన మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం. అదే సమయంలో, జనసేన మద్దతుదారులైన నెటిజన్లు, పవన్ కళ్యాణ్ మీదా సనాతన ధర్మం మీదా దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని టార్గెట్ చేశారు. వాటిపై రిపోర్ట్స్ కొట్టడం కూడా ఓ ఉద్యమంలా చేశారు.

అంతే, కొన్ని పెద్ద హ్యాండిల్స్ తొలుత ‘లాక్’ చేసుకుని సైలెంట్ అయిపోగా, ఆ తర్వాత అవి డి-యాక్టివేట్ కూడా అయిపోయాయి. మరోపక్క, సనాతన ధర్మంపైనా అలాగే పవన్ కళ్యాణ్ మీదా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేయడంలోనూ జనసేన మద్దతుదారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

కేవలం జనసేన మద్దతుదారులే కాకుండా, సనాతన ధర్మం విషయమై పవన్ కళ్యాణ్‌కి అండగా నిలుస్తున్న దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా, డీఎంకే హ్యాండిల్స్‌పై తమ తమ రాష్ట్రాల్లో ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. నిజానికి, ఈ తరహా స్పందనను జనసేన పార్టీ కూడా ఊహించి వుండదు.

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

మంగ్లీ పార్టీలో తప్పిదం నాకు ఆపాదించ వద్దు: నటి దివి

నిన్న రాత్రి ఓ రిసార్ట్ లో జరిగిన గాయని మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో.. కొంతమంది గంజాయి వినియోగం జరిగిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో గుప్పుమంటోంది.. ఇదే పార్టీ కి...

అమరావతి ‘వైసీపీ విషం’.! ఏళ్ళ తరబడి నడుస్తున్న తతంగం.!

ఆయనెవరో జర్నలిస్టు అట.! ఆయన సాక్షిలో ఏదో మాట్లాడితే వైసీపీకి ఏంటి సంబంధమట.? ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వేశ్యల రాజధాని అమరావతి’ వివాదంపై స్పందించిన తీరు. సాక్షి మీడియా ఎవరిది.? అసలు, ఆ...

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ ఆదివారం అదే వేదిక మరియు సమయానికి...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో బాగా...

అమరావతి ప్రజలను అవమానిస్తారా.. ఇదేనా మీ సంస్కారం..

'అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని'.. సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టిన డిబేల్ లో వినిపించిన పదం ఇది. మొన్న సీఎం చంద్రబాబు వన మహోత్సవంలో పాల్గొని అమరావతి అంటే దేవతల...