Switch to English

దేశంలో మార్పు కోసం జగన్ రాష్ట్రం నుంచే మొదలుపెడతాడట..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జగన్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ పాలన విషయంలో కొంత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెచ్చుకోదగిన పాలన చేస్తున్నారు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం జగన్ తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నవరత్నాలను నెరవేర్చాలి అంటే చాలా డబ్బు కావాలి. వీటితో పాటుగా మరికొన్ని ఉచిత పధకాలు ప్రవేశపెట్టడంతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్నది.

దీని నుంచి మొదట బయటపడాలి. దానికోసం మోడీ మాదిరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, నిర్ణయాలు కఠినంగా ఉంటేనే అభివృద్ధి కనిపిస్తుంది. కానీ, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రజలకు ఉచిత పధకాలు అమలు చేస్తూ ఉన్న డబ్బును వీటికి ఖర్చు చేస్తున్నారు. ఇక అభివృద్ధి, మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది.

రాష్ట్రంలో విద్యావంతులు ఉంటేనే మార్పు వస్తుంది. ఎప్పుడైతే అక్షరాస్యత 100శాతం ఉంటుందో అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరూ కూడా ఉచిత పధకాల కోసం ఎదురు చూడరు. చదువుకొని దొరికిన ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. ఇలా ఉచితం పక్కన పెట్టాలి అంటే అక్షరాస్యత ఉండాలి.

రాష్ట్రంలో కేవలం 33శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మొదట ప్రజలు అక్షరాస్యులుగా మారాలి. దీనికోసం చదువుకునే వాళ్లకు ప్రోత్సాహం అందించాలి. అక్షరాస్యతను పెంచేందుకు జగన్ జగనన్న వసతి దీవెన అనే పేరుతో ఓ పధకాన్ని తీసుకొచ్చారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతారట.

ఇంటర్ తరువాత అక్షరాస్యత శాతం బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటె ఇండియాలో కేవలం 25 శాతం మాత్రమే ఉన్నది. దీనిని పెంచేందుకు జగన్ నడుం బిగించినట్టు చెప్పుకొచ్చారు. దేశంలో మార్పు రావాలి అంటే మొదట రాష్ట్రంలో రావాలని, ఆంధ్రప్రదేశ్ లో మార్పు తీసుకొస్తానని అంటున్నారు జగన్. చూద్దాం ఎంతవరకు సాధ్యం అవుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...