బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తిరుమలలో జరుగుతున్న విషయాలపై ఆంధ్రజ్యోతి మీడియా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన కథనాలను తప్పుబడుతూ కేసు పెట్టిన విషయం తెల్సిందే. జగన్ ప్రభుత్వం అంతా బాగానే చేస్తున్నా కూడా ఎందుకు ఆంధ్రజ్యోతి పరువు నష్టం కలిగిస్తుంది అంటూ ఎంపీ స్వామి అన్నారు. ఈ విషయంలో ఆయన మద్దతు జగన్ కు కాదని.. టీటీడీకి అంటూ వైకాపా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అనూహ్యంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరడం వల్లే నేను ఆంధ్ర జ్యోతిపై కేసు వేశాను. ఆ కేసులతో ఆ మీడియాను నిలువరించాలని జగన్ కోరుకున్నాడు. అందుకే తాను ఆ పని చేశాను. జగన్ స్వయంగా నన్ను కాపాడండి అంటూ కోరాడు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆంధ్ర జ్యోతి కథనాలకు తాను స్పందించాను అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి తన మీడియా లో ప్రచురించింది.
595927 253687I dont agree with this certain write-up. Nonetheless, I did researched in Google and Ive discovered out which you are correct and I had been thinking inside the incorrect way. Continue producing quality material comparable to this. 925226
523164 408069This is a wonderful web page, could you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 52130
176722 963122 You need to take part in a contest for among the finest blogs on the internet. I will recommend this website! 581783