గ్రామాల్లో పంచాయితీ ఆఫీస్లు మరియు పలు ప్రభుత్వ రంగ ఆఫీస్లకు ప్రభుత్వం వైకాపా రంగును వేయించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆ రంగును తొలగించేందుకు వైకాపా సొంత నిధులు పెట్టుకోవాలని ప్రభుత్వం నిధులు ఇవ్వొద్దు అంటూ ఆదేశించింది. ఆ విషయమై ఉన్నత న్యాయస్థానంకు వెళ్లాలని భావించిన ప్రభుత్వం ఆతర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా పంచాయితీ ఆఫీస్ల రంగును తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. రంగు మార్చేందుకు 14వ ఆర్ధిక సంఘం నిధులను ఉపయోగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం పార్టీ సొంత నిధులతో ఆ రంగులు మార్చాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. సీఎం జగన్ బొమ్మను మాత్రం అలాగే ఉంచాలని నిర్ణయించారు.
26354 916822I identified your blog on yahoo and can bookmark it currently. carry on the nice work. 365271
596905 667683The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 276019