బెంగళూరు: కథానాయిక రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొడుగు జిల్లా విరాజ్పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి.
రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, హిట్ అందుకుంది. మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అనిల్రావిపూడి దర్శకత్వం వహించారు.
మరోపక్క రష్మిక, నితిన్ జంటగా నటించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.
857291 426500Some times its a discomfort within the ass to read what blog owners wrote but this internet website is rattling user friendly ! . 137791
903782 613440Some actually quality weblog posts on this internet site, saved to fav. 631212