Switch to English

Janasena: జనసేనకి 38 సీట్లేనా.? అసలేం జరుగుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో, టీడీపీ నుంచి జనసేనకు ఆఫర్ చేసే సీట్లు కేవలం 38 మాత్రమేనట.! అలాగని, సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎవరు దీన్ని ప్రచారంలోకి తెచ్చారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మూడోవంతు సీట్లలో పోటీ చేస్తాం.. అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ‘వాళ్ళ వెనుక మనం నడవడంలేదు. కలిసి నడుస్తున్నాం. ఒకరు ఇచ్చే పరిస్థితి, ఇంకొకరు తీసుకునే పరిస్థితి వుండదు.. బలాల్ని బట్టి ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్నది కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాం.. అని కూడా జనసేనాని చెప్పడం చూశాం.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేన నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అధినేత పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరుపుతూనే వున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఇతర ప్రజా ప్రతినిథులు జనసేనలో చేరుతున్న సంగతి తెలిసిందే.

పలువురు ఎమ్మెల్యేలూ జనసేనతో టచ్‌లో వున్నారు. ఈ క్రమంలో, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయమై జనసేనాని ఇప్పటికే ఓ ఖచ్చితమైన అభిప్రాయంతో వుండి వుంటారు. ఆయన ప్రకటించకముందే, సోషల్ మీడియాలో దుమారం.. దానికి కొందరు జనసేన మద్దతుదారులు జోడిస్తున్న అతి.. వెరసి, తప్పుడు సంకేతాలకు ఆస్కారమిస్తోంది.

నిజానికి, ఎన్నికలు సమీపించేసిన దరిమిలా, ఆలస్యం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఆ ఆలస్యంతోనే ఇన్ని సమస్యలు.! బీజేపీ కూడా తమ కూటమిలోకి వస్తుందని జనసేనాని ఆశిస్తుండడంతో, కీలక అంశాలపై నిర్ణయం ఆలస్యమవుతోందన్నది నిర్వివాదాంశం.

మొత్తంగా చూస్తే, 38 ప్లస్ అంటే చిన్న విషయమేమీ కాదు. అదే సమయంలో, గౌరవ ప్రదమైన సీట్లు.. అంటూ మూడో వంతు సీట్ల గురించి సంకేతాలిచ్చిన జనసేనాని, ఆ దిశగా కీలక ప్రకటన రానున్న కొద్ది రోజుల్లోనే చేస్తారా.? తొందరగా చేసేస్తేనే మంచిది.! లేదంటే, ఈ గాసిప్స్.. పొలిటికల్ ఈక్వేషన్స్‌ని ఎంతో కొంత దెబ్బ తీయొచ్చు.!

సినిమా

డైరెక్టర్ త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్.. త్వరలోనే నోటీసులు..!

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై చేసిన అనుచిత కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి....

నారావారి పల్లెలో సంక్రాంతి సంబురాలు.. మహిళలకు భువనేశ్వరి కానుకలు..!

చంద్రబాబు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సంక్రాంతి పండుగ. దీంతో చంద్రబాబు కుటుంబం చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో...

తెలుగు సినిమాకి ఈ సంక్రాంతి నేర్పిన గుణపాఠమిదే.!

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయనగానే.. తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ ఇప్పటికే...

చావైనా, బతుకైనా సినిమాల్లోనే ఉంటా.. రామ్ చరణ్‌ స్టేట్ మెంట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్...

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

రాజకీయం

తిరుమల లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం..!

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ...

సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల పండగ.!

సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

ఎక్కువ చదివినవి

Sreemukhi: ‘ఆరోజు తప్పుగా మాట్లాడా..’ క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి..

Sreemukhi: యాంకర్ శ్రీముఖి తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు చెప్పారు. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఓ వీడియోలో అన్నారు. ‘ఇటివల నేను హోస్ట్ గా వ్యవహరించిన ఓ సినిమా ఈవెంట్లో రామలక్షణులను...

తిరుపతిలో తొక్కిసలాట: ఏపీ సీఎం చంద్రబాబుకి అగ్ని పరీక్షే.!

చంద్రబాబు హయాంలోనే పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే చంద్రబాబూ వున్నారు. ఆయన వల్లే తొక్కిసలాట.. అంటూ, నేటికీ వైసీపీ విమర్శిస్తూ...

తిరుపతి ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 6 కు చేరుకుంది. వివిధ కేంద్రాల్లో తొక్కిసలాట చోటు చేసుకోగా వారిని రుయా, స్విమ్స్...

పవన్ నెక్ట్స్ టార్గెట్ సజ్జల.. అటవీ భూముల ఆక్రమణపై చర్యలు..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ త్వరలోనే కడప జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై లెక్కలు తేల్చబోతున్నారు. వైఎస్సార్ జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సర్వే...

నా మనసు ముక్కలైంది.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిహారిక..!

సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ తో చిరంజీవి, నాగబాబు వెళ్లి పరామర్శించి వచ్చారు. బన్నీ కూడా జైలు నుంచి...