కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా కేసులు నమోదు అవుతున్న సమయంలో ఐపీఎల్ ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడటంతో అర్థాంతరంగా నిలిపి వేయడం జరిగింది. ఐపీఎల్ 14వ సీజన్ మద్యలో నిలిచి పోవడంతో మళ్లీ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈలో ఐపీఎల్ బ్యాలన్స్ మ్యాచ్ లను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం బీసీసీఐ ఈ విషయాన్ని చర్చించబోతున్నారు. ఈనెల 29వ తారీకున బీసీసీఐ సర్వసభ్య సమావేశంను నిర్వహించి ఐపీఎల్ 14 నిర్వహణపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యూఏఈలో కరోనా కేసులు తక్కువగా ఉండటంతో పాటు అక్కడ మ్యాచ్ లు నిర్వహణకు అక్కడి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. కనుక గత ఏడాది మాదిరిగానే ఈ సీజన్ ను ముగించబోతున్నారట.
398786 402884An fascinating discussion is worth comment. I believe that you ought to write regarding this topic, it may well not be a taboo subject but usually persons are too few to chat on such topics. To another location. Cheers 366700
523478 846352Hello. Neat post. There is an issue together with your website in firefox, and you may want to test this The browser could be the market chief and a big part of other individuals will miss your great writing because of this difficulty. 366523