Switch to English

ఇన్‌సైడ్ స్టోరీ: పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

ఓ ఎమ్మెల్యే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే ఇష్టపడకపోతే.? ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేనట్టే. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్ మీదనే వుంటుంది.

అసెంబ్లీకి హాజరు కాకపోతే, శాసన సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం వుంది.. అలా జరిగితే, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావొచ్చు.. అని తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

‘నువ్ రాజీనామా చెయ్ జగనన్నా.. పులివెందులలో ఉప ఎన్నిక వస్తే, బంపర్ మెజార్టీతో మళ్ళీ గెలుద్దువ్‌.. ఆ ప్రభంజనం రాష్ట్రమంతా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఇస్తుంది..’ అని వైసీపీ క్యాడర్ కూడా ఒకింత అత్యుత్సాహం చూపుతోంది సోషల్ మీడియా వేదికగా.

వైసీపీ కార్యకర్తల మనోభావాలకు గౌరవమిచ్చే వ్యక్తే అయితే, వైఎస్ జగన్ ఎప్పుడో రాజీనామా చేసి వుండేవారే. అంతే కదా మరి.. అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు. ‘అసెంబ్లీకి వెళితే మాత్రం, నాకు మైక్ ఇస్తారా..?’ అని తాజాగా ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ప్రతినిథులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.. తనదైన స్టయిల్లో.

ఇదేం పద్ధతి.? అసెంబ్లీలో వున్న 175 మంది సభ్యులకూ మాట్లాడే సమయం దొరుకుతుంది. అందులో ఒకరేమో స్పీకర్. మిగతా 174 మంది సభ్యులకు, వారి వారి హోదాని బట్టి, సమయం దొరుకుతుంది. మంత్రులకు ఒకలా, సాధారణ ఎమ్మెల్యేలకు ఇంకోలా.

వైసీపీకి ప్రతిపక్ష హోదా గనుక దక్కి వుంటే, అది మళ్ళీ వేరే చర్చ. అప్పుడు కూడా, సమయం.. పరిమితంగానే వుంటుంది.. ఎందుకంటే, వైసీపీ సాధించిన సీట్లు జస్ట్ 11 మాత్రమే. గతంలో వైసీపీ ఏం చేసిందో, ఇప్పుడు టీడీపీ కూడా అదే పద్ధతిని అసెంబ్లీలో ఫాలో అవుతుంది మరి.
తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి జగన్ తాను చెప్పిన లెక్కల్ని ఇప్పుడు, ఇంకోసారి ఇంకాస్త సరిగ్గా లెక్కలేసుకుంటే, అసలు జగన్ అనే వ్యక్తి, ప్రతిపక్ష హోదా అడిగే పరిస్థితే రాదు.

ఎటూ అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు గనుక, పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఆయనే గౌరవంగా రాజీనామా చేస్తే మంచిది. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోతే, ఆయన మీద అనర్హత వేటు పడితే.. అది అవమానకరమైన వ్యవహారమే అవుతుంది. జగన్ రాజకీయ జీవితంలో, అదో మచ్చగా మారిపోతుంది కూడా.

సినిమా

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

రాజకీయం

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

ఎక్కువ చదివినవి

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రభుత్వం మారిన సమయంలో అభివృద్ధి,...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...