Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వెండితెర వద్దు.. ఓటీటీనే ముద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇల్లూ ఇప్పుడు హోమ్ థియేటర్‌ లాంటిదే. అందరి ఇళ్ళూ అలాగే వుంటాయ్‌ అని అనలేంగానీ.. ట్రెండ్‌ మాత్రం బాగా మారిపోయింది. సో, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం దండగ.. ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాని సకుటుంబ సమేతంగా తిలకించేయడం పండగ.. అని చాలామంది సినీ అభిమానులు భావిస్తున్నారు.

నిజానికి, సినిమాలతో పోల్చితే, వెబ్‌ సిరీస్‌లకు అడిక్ట్‌ అవుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రాజమౌళి లాంటి దర్శకుడే, వెబ్‌ సిరీస్‌లలో కంటెంట్‌ అత్యద్భుతంగా వుంటోందని చెబుతున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతబడిపోయాయి.

నిజానికి, కరోనా వైరస్‌ కంటే ముందే, వెండితెరను ఓటీటీ దారుణంగా దెబ్బకొట్టింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ పుణ్యమా అని, సినిమాల ఊసు మర్చిపోయారు జనం.. అనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. అందుకే, మళ్ళీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.? రారా.? అన్న చర్చ జరుగుతోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, సినిమా థియేటర్లలో మద్యానికి అనుమతిస్తే మంచిదేమోనన్న అంశాన్ని తెరపైకి తెచ్చాడు. దీనికి చాలామంది పాజిటివ్‌గా స్పందిస్తే, కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

మరోపక్క, ‘ఓటీటీ ముద్దు, థియేటర్లు వద్దే వద్దు’ అని నెటిజన్లు, సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ‘మీరేమో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశామని చెబుతుంటారు.. అందులో కంటెంట్‌ వుండడంలేదు. దానికి తోడు, ది¸యేటర్లు ప్రేక్షకుల్ని నిలువునా దోచేస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లు మరీ దారుణం’ అని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్న దరిమిలా, సినీ పెద్దలూ ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగితేనే మంచిది.

నిజానికి, సినీ పరిశ్రమ ఇలాంటి సంక్షోభాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఆ మాటకొస్తే, ప్రపంచమే చూడలేదు ఇలాంటి ‘లాక్‌డౌన్‌’ పరిస్థితుల్ని ఇప్పటిదాకా. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా మారాల్సిందే. ఎంతలా.. అంటే చాలా చాలా.! అదెలాగన్నది మాత్రం సినీ ప్రముఖులే ఆలోచించుకోవాలి. ఓటీటీ దెబ్బకి సినిమా పరిశ్రమ కుదేలవడం ఖాయం. సినిమా ది¸యేటర్ల పరిస్థితి భవిష్యత్తులో మరీ దయనీయం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది....

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

‘ఓం భీమ్ బుష్’ ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో శ్రీవిష్ణు

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్,...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...