ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టిన జగనన్న గోరు ముద్ద ప్రాజెక్ట్ పై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పిల్లల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పిల్లల కోసం సరఫరా చేసిన పల్లి పట్టి లో పరుగులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారంలో ఇలాంటి చెత్త చెదారం ఉండటం ఏంటీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో బీవీఆర్ జడ్పీ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పిల్లలకు అందిస్తున్న ఫుడ్ లో ఇలాంటివి ఉండటంపై పలువురు ఆగ్రహంతో ఉన్నారు. పిల్లలకు సరైనా ఆహారం ఇవ్వలేక పోతే మానేయాలి. అంతే తప్ప వారిని అనారోగ్యంకు గురి చేసే ఫుడ్ ఇస్తే బాగోదు అంటూ విపక్ష పార్టీలు హెచ్చరించారు.
836106 314334Its excellent as your other content : D, appreciate it for posting . 244193
538638 916891Glad to be one of numerous visitants on this remarkable internet site : D. 577369
699864 19095An attention-grabbing discussion is worth comment. I believe which you should write far more on this matter, it wont be a taboo topic nevertheless generally persons are not sufficient to talk on such topics. Towards the next. Cheers 159248