భారత దేశంలో క్రికెట్ కు ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ కారణంగా కొత్తగా ఎంతో మంది క్రికెటర్లు పుట్టుకు వస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా ప్రతిభను కనబర్చుతున్నారు. జట్టు ఎంపిక చేసే సమయంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనే విషయాన్ని తేల్చుకోలేక సెలక్టర్ లు జుట్టు పీక్కుంటారు. అలాంటి లైనప్ ఉన్న టీం ఇండియా త్వరలో రెండు జట్లుగా మారబోతుంది. ఒక జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుండగా అదే సమయంలో మరో టీం ఇండియా జట్టు శ్రీలంకలో పర్యటించబోతుంది.
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. కోహ్లీ సారధ్యంలో టీమ్ ఇండియా జట్టు జూన్ లో ఇంగ్లాండ్ లో పర్యటించేందుకు వెళ్లబోతుంది. దాదాపుగా మూడు నెలల పాటు ఇంగ్లాండ్ లోనే పలు సిరీస్ లు ఆడుతూ అక్కడే ఉండబోతుంది. కాని మద్యలో అంటే జులై ఆగస్టు నెలల్లో శ్రీలంకు కూడా భారత జట్టును పంపించబోతున్నట్లుగా గంగూలీ ప్రకటించాడు. కోహ్లీ తో వెళ్లిపోగా మిగిలిన వారు శ్రీలంక పర్యటకు వెళ్తారు. ఈ జట్టులో సీనియర్ లు శిఖర్ దావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, దీపక్ తో పాటు ఇంకా యంగ్ క్రికెటర్స్ పలువురు శ్రీలంకతో ఆడబోతున్నారు. ఒకేసారి రెండు చోట్ల టీం ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడబోతున్నారు.
638720 94150I admire your function , regards for all of the helpful blog posts. 179281
458693 626576I believe other internet site owners ought to take this web site as an model, really clean and excellent user pleasant pattern . 634076