సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్.. ఇంగ్లండ్ తో జరగబోయే అయిదు టెస్టుల సిరీస్ కు కూడా టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. 25మందితో కూడిన స్క్వాడ్ ను ఇందుకు ఎంపిక చేసింది. ఇటివల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లు నెగ్గిన భారత జట్టునే ఈ సిరీస్ లకు ఎంపిక చేశారు. మరో నలుగురిన స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు.
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా ఫిట్ నెస్ పరీక్షలు నెగ్గితే ఇంగ్లాండ్ వెళ్తతారు. అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జున్ నాగ్ వస్వల్లా స్టాండ్ బై ఆటగాళ్లు.
779924 709052Im so happy to read this. This really is the kind of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this finest doc. 18753