ఇండియా-పాక్ యుద్ధం.. మీ ఫోన్ లో ఈ అలెర్ట్ ఆన్ చేయండి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి అయితే చాలు దాయాది పాక్ దొంగ దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీ అధికారులు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సైరన్ మోగిస్తూ.. ప్రజలను అలెర్ట్ చేస్తోంది. దాడులకు ఏ మాత్రం అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు అంటే ప్రభుత్వం ఏది చెప్పాలనుకున్నా.. అధికారుల ద్వారా మాత్రమే చెప్పించేది. ఇప్పుడు అలా కాదు కదా. అందుకే మీ ఫోన్ లో కూడా ఎమర్జెన్సీ అలెర్ట్ ను ఆన్ చేసి పెట్టుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. భూకంపాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వచ్చినప్పుడు మీ ఫోన్లకే ప్రభుత్వాలు అలెర్ట్ మెసేజ్ లు పంపిస్తుంది. మీ ఫోన్ లో నెట్ వర్క్ లేకపోయినా మెసేజ్ లు వస్తాయి. దాంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.

ఆపద పరిస్థితుల్లో ప్రజలను అలెర్ట్ చేసేందుకు, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలో ఈ అలెర్ట్ ను ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అపాయం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రభుత్వం పంపే అలెర్ట్ మెసేజ్ లు మనకు రాకుండా ఉంటాయి. అందుకే మీ ఫోన్ లో ఈ అలెర్ట్ డిజేబుల్‌ చేసి ఉంటే వెంటనే ఎనేబుల్ చేసుకోండి.

ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిడ్ ఫోన్ లో..

మొబైల్ లోని సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి
సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్‌ను టాప్‌(TAP) చేయాలి
ఒకవేళ మీకు కనిపించకపోతే ఎమర్జెన్సీ అలెర్ట్స్ అని సెర్చ్ చేయొచ్చు.
వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఐఫోన్ మొబైల్స్ లో..

ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
నోటిఫికేషన్స్‌కు ఆప్షన్ కు వెళ్లాలి
గవర్నమెంట్ అలర్ట్స్‌ ను ఆన్ చేయాలి.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...