ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంను తీసుకు వచ్చిన కారణంగా గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధరణ పెరిగింది. ఈ ఏడాదిలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో 2.50 లక్షల మంది ఇప్పటికే చేరినట్లుగా విద్యాశాఖ ప్రకటించింది. ఈ రెండు నెలల్లో 70 వేల నుండి లక్ష మంది వరకు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ లేకుండా ఉంటే ఈ సారి ఏపీలో మరింత మంది ప్రభుత్వ పాఠశాలల వైపు నడిచేవారు.
గ్రామాలతో పాటు పట్టణాలు మరియు నగరాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు అమ్మ ఒడి పథకం కారణంగా ప్రభుత్వ స్కూల్స్ కు తమ పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తున్నారు అంటూ కొందరి అంచనా. అసలు విషయం ఏమైనా కూడా కార్పోరేట్ స్కూల్స్ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ కు వసతులు కల్పించడం వల్ల పిల్లల అడుగులు గవర్నమెంట్ బడుల వైపుకు పడుతున్నాయి. ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలు మరింతగా అభివృద్ది చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
316855 37513Just wanna input on couple of general issues, The website layout is perfect, the articles is extremely superb : D. 259944
639235 360202Im often to blogging and i in actual fact respect your content. The piece has actually peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new data. 840137