కమెడియన్ హైపర్ ఆదికి వైసీపీ నుంచి ప్రాణ హాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, కమెడియన్ హైపర్ ఆదికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణ హాని పొంచి వుంది. వైసీపీ కార్యకర్తలు, హైపర్ ఆదిని చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఎందుకిదంతా.? 2024 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున చాలా యాక్టివ్‌గా వున్నాడు హైపర్ ఆది. అంతకు ముందు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో హైపర్ ఆది సందడి చేశాడు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో కామెడీ పంచ్‌లు పేల్చాడు.

అసలు విషయం అది కాదు. జనసేన కీలక నేత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, ‘పదకొండు’ చుట్టూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమెడియన్ హైపర్ ఆది.

పదకొండుకీ, వైసీపీకి సంబంధమేంటో తెలుసు కదా.? వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.. అదీ మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పదకొండే ఆ పార్టీ గెలవడంతో, వైసీపీ శ్రేణులు ఎక్కడ ‘పదకొండు’ నంబర్ గురించిన ప్రస్తావన వచ్చినా ఉలిక్కిపడుతున్నారు.

సినిమాల్లో 11 మంది కుర్రాళ్ళున్నారనీ, పదకొండు మంది క్రికెటర్లు భారతదేశానికి వరల్డ్ కప్ అందించారనీ, ఆ పదకొండు గురించి చెప్పుకోవాలంటే చాలా వుందనీ కమెడియన్ హైపర్ ఆది చెప్పాడు.

హైపర్ ఆది మంచి రచయిత కూడా. పంచ్ డైలాగులు బాగా రాస్తాడు. వాటిని ఇంకా బాగా పేల్చుతాడు కూడా. సహజంగానే రచయిత గనుక, సినిమా వేదికలపై ప్రాసతోకూడిన మాటలు, అది కూడా టైమింగ్‌తో కూడిన డైలాగులు చెబుతాడు.

దాన్ని వైసీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ‘పదకొండు’ గురించి చెబుతూ వైసీపీని అవమానిస్తావా.? నీ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు.. హైపర్ ఆదిని మాత్రం వదలొద్దు జగనన్నా..’ అని కొందరు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: సినిమా ఎంతోమంది కష్టం.. ‘జననాయగన్’ లీక్ పై చిరంజీవి స్పందన

Chiranjeevi: తమిళ హీరో విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా ఆన్ లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఐదు నిమిషాల సన్నివేశంతోపాటు ఒక పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై...

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...