Switch to English

కమెడియన్ హైపర్ ఆదికి వైసీపీ నుంచి ప్రాణ హాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, కమెడియన్ హైపర్ ఆదికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణ హాని పొంచి వుంది. వైసీపీ కార్యకర్తలు, హైపర్ ఆదిని చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఎందుకిదంతా.? 2024 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున చాలా యాక్టివ్‌గా వున్నాడు హైపర్ ఆది. అంతకు ముందు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో హైపర్ ఆది సందడి చేశాడు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో కామెడీ పంచ్‌లు పేల్చాడు.

అసలు విషయం అది కాదు. జనసేన కీలక నేత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, ‘పదకొండు’ చుట్టూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమెడియన్ హైపర్ ఆది.

పదకొండుకీ, వైసీపీకి సంబంధమేంటో తెలుసు కదా.? వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.. అదీ మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పదకొండే ఆ పార్టీ గెలవడంతో, వైసీపీ శ్రేణులు ఎక్కడ ‘పదకొండు’ నంబర్ గురించిన ప్రస్తావన వచ్చినా ఉలిక్కిపడుతున్నారు.

సినిమాల్లో 11 మంది కుర్రాళ్ళున్నారనీ, పదకొండు మంది క్రికెటర్లు భారతదేశానికి వరల్డ్ కప్ అందించారనీ, ఆ పదకొండు గురించి చెప్పుకోవాలంటే చాలా వుందనీ కమెడియన్ హైపర్ ఆది చెప్పాడు.

హైపర్ ఆది మంచి రచయిత కూడా. పంచ్ డైలాగులు బాగా రాస్తాడు. వాటిని ఇంకా బాగా పేల్చుతాడు కూడా. సహజంగానే రచయిత గనుక, సినిమా వేదికలపై ప్రాసతోకూడిన మాటలు, అది కూడా టైమింగ్‌తో కూడిన డైలాగులు చెబుతాడు.

దాన్ని వైసీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ‘పదకొండు’ గురించి చెబుతూ వైసీపీని అవమానిస్తావా.? నీ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు.. హైపర్ ఆదిని మాత్రం వదలొద్దు జగనన్నా..’ అని కొందరు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

ఒకే నెలలో నాలుగు సినిమాలు రీ రిలీజ్.. మహేశ్ ఫ్యాన్స్ పై భారం..

ఇప్పుడు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా కొత్త సినిమాలను చూడటమే ఎక్కువ. అలాంటి కొన్ని వందల సార్లు టీవీల్లో వచ్చిన సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో రిలీజ్ చేసినా వాటిని...

రోజా.! నీక్కూడా పిల్లలున్నారు కదా.! ఇవేం మాటలు.?

‘తల్లి’ అన్న పదానికే కళంకం తెప్పించేలా వ్యవహరించారు వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా. రాజకీయ విమర్శల్లో భాగంగా ఒంటి మీద సోయ లేకుండా నోరు పారేసుకోవడం రోజాకి వెన్నతో పెట్టిన...

శంకర్‌ వారసుడికి మెగాస్టార్‌ ఆశీస్సులు

టాలీవుడ్‌లో ఎన్‌ శంకర్‌ రూపొందించిన సినిమాలు ఎప్పటికీ నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు. పలు విప్లవాత్మక సినిమాలను దర్శకుడిగా ప్రేక్షకులకు అందించిన ఎన్‌ శంకర్‌ ఈమధ్య కాలంలో దర్శకత్వంకు కాస్త దూరంగా...

రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య.. దాడి చేశారంటూ ఆరోపణ..

యంగ్ హీరో రాజ్ తరుణ్‌, లావణ్య వ్వవహారం మళ్లీ సంచలనం రేపుతోంది. లావణ్య సారీ చెప్పిన తర్వాత వీరిద్దరి వ్యవహారం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా కోకాపేటలోని రాజ్ తరుణ్ ఇంటి...

అల్లు అర్జున్ అభిమానులే పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నవారిలో ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానులే కనిపిస్తున్నారు. సినిమా కోణంలో ట్రోల్స్ అంటే, వివిధ...