టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు సినిమా థియేటర్స్ బిజినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే AMB సినిమాస్ అంటూ ఏషియన్ సినిమాస్తో కలిసి పార్ట్నర్షిప్లో ఈ బిజినెస్ చేస్తున్నాడు. అయితే తాజాగా హోటల్ బిజినెస్లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన భార్య నమ్రతా ఏషియన్ సంస్థతో చేతులు కలిపి AN రెస్టారెంట్ను ప్రారంభించింది.
ఈ రెస్టారెంట్లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా వెజ్ లవర్స్కు ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదని నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ రెస్టారెంట్లో ధరలు మాత్రం బిల్లు కట్టకముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తినాలంటే ఏకంగా రూ.90లు వదిలించుకోవాల్సిందే. ఇక బండీకొట్టుపై దొరికే ప్లేటు పునుగులు ఈ ఖరీదైన రెస్టారెంట్ లో ఏకంగా రూ.125లకే తినొచ్చు.
సామాన్యులకు అందుబాటులో ఉండే రేట్లతో ఈ రెస్టారెంట్ నడపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించినా, మెను కార్డ్ చూసిన ఏ కామన్ వ్యక్తి కూడా అక్కడికి వెళ్లి భోజనం చేసేంత సాహసం చేయడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
404442 57408Just a smiling visitor here to share the adore (:, btw outstanding layout. 462222
381680 848610Wohh exactly what I was looking for, appreciate it for posting . 464580
652873 931121extremely good post, i in fact enjoy this internet web site, keep on it 822981