ప్రపంచ క్రికెట్ బోర్డు ల్లో ఆదాయం విషయంలో బీసీసీఐ అగ్రస్థానంలో ఉంటుంది. ఐసీసీని కంట్రోల్ చేసే రేంజ్ లో బీసీసీఐ ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలంటి బీసీసీఐ కి కల్పవృక్షం ఐపీఎల్. ఇప్పటికే ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తున్న ఐపీఎల్ ద్వార వచ్చే ఏడాది నుండి మరో రెండు కొత్త జట్లు రాబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆదాయం రాబోతుంది. బీసీసీఐ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రూ.5 వేల కోట్ల రూపాయలు కొత్తగా ఈ ఏడాది నుండి వస్తాయని అంటున్నారు.
ప్రస్తుతం 8 జట్లు ఉన్న ఐపీఎల్ ను 10 జట్లకు పెంచబోతున్నారు. ఆ పది జట్ల ద్వారా ప్రతి ఏడాది బీసీసీఐకి భారీగా ఆదాయం రావడంతో పాటు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులకు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. కొత్తగా జట్టును ఎంట్రీ చేయాలంటే 10 లక్షల రూపాయలతో బిడ్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రాంచైజీ కనీస ధర రెండు వేల కోట్లు కాగా బిడ్ లో అంతకు మించి వేసే వారు ఉంటారు. కనుక రెండు జట్లకు గాను అయిదు నుండి ఆరు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
155779 132543hello, i came in to learn about this subject, thanks alot. will put this internet site into my bookmarks. 225543
684578 223731I adore what you guys are up too. Such clever work and exposure! Keep up the really good works guys Ive incorporated you guys to my own blogroll. 166803
481966 140153Ought to tow line this caravan together with van trailer home your entire family fast get exposed to the issues along with reversing create tight placement. awnings 154577