తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పది వేల సంఖ్యను క్రాస్ చేసింది. గత రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య వెయ్యి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్యేలు మరియు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఆస్తమాతో బాధపడుతున్న హోమ్ మంత్రి ని ముందు జాగ్రత్తగా హాస్పిటల్ లో చేర్పించిన కుటుంబసభ్యులు
అనుమానంతో మమమూద్ అలీ కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నాడు. తాజాగా ఆయన టెస్టుకు వెళ్లగా వైరస్ పాజిటివ్ వచ్చిందట. నిన్న రాత్రి ఈ విషయం తేలింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. మంత్రికి కరోనా పాజిటివ్ రావడం తెలంగాణలో ప్రథమం. ముగ్గురు ఎమ్మెల్యేలు, విహనుమంతరావుతో పాటు కొందరు ముఖ్యులకు వైరస్ ఎటాక్ అవ్వగా ఇప్పుడు హోం మంత్రి మహమూద్ అలీకి వైరస్ పాజిటివ్ రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
621672 509477Precisely what I was searching for, thankyou for putting up. 937108
381336 25182Yay google is my world beater assisted me to locate this excellent internet internet site ! . 834864
889694 607386I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 747598