Switch to English

రూ.2కోట్ల కోసం కేసు పెట్టలేదు.. హర్షసాయి గురించి సంచలన నిజాలు చెప్పిన బాధితురాలి లాయర్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,772FansLike
57,764FollowersFollow

హర్షసాయి కేసులో రోజుకో కోణం వెలుగు చూస్తోంది. తాజాగా బాధితురాలి తరఫు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో హర్షసాయి కేసుకు సంబంధించిన వివరాలు, బాధితురాలి తరఫు వాదనలు మొత్తం వారు వివరించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. హర్షసాయి వల్ల బాధితురాలు చాలా ఇబ్బంది పడింది. కానీ ఇప్పటి వరకు హర్షసాయిపై పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ ను బయట పెట్టలేదు. చాలా మంది బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలు ఏదో రూ.2కోట్ల కోసం హర్షసాయిపై కేసు పెట్టిందని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. మీడియా వాళ్లు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కానీ బాధితురాలి ఆవేదనను అందరూ అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. హర్షసాయి ప్రస్తుతం దేశం విడిచిపారిపోయాడు. ఆయనకు సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో బాధితురాలిని అవమానించే విధంగా వీడియోలు, ఆడియో వాయిస్ లను రిలీజ్ చేస్తున్నారు. నిజా నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ మీద కేసులు నమోదు చేసినట్టు వారు వివరించారు.

బాధితురాలు అంత పెద్ద సెలబ్రిటీ అయిన హర్షసాయిపై ధైర్యంగా కేసు పెట్టింది. అయితే కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్షసాయి తన సిబ్బందితో కలిసి ఇబ్బందులు పెడుతున్నాడు. పూర్తి విచారణ జరిగి నిజానిజాలు తెలిసే వరకు మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ను రిలీజ్ చేయొద్దని ఇప్పటికే కోర్టు ఆర్డర్ వేసింది. దాన్ని గుర్తుంచుకుని బాధితురాలికి అందరూ అండగా నిలబడాలంటూ వీరిద్దరూ కోరారు.

3 COMMENTS

సినిమా

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన...

రాజకీయం

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...

ఎక్కువ చదివినవి

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

Chiranjeevi: ఖైదీ నెం.150 మిస్సైనా.. చిరంజీవి పక్కన హీరోయిన్ గా మళ్లీ చాన్స్..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ మే22 నుంచి ప్రారంభమవుతోందని తెలుస్తోంది. సినిమాలో...

చొక్కా విప్పుతున్న మహేష్..?

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29 ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అన్ని...

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...

శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్..!

స్టార్ హీరోల పేర్లకు ముందు ట్యాగ్స్ కామనే.. ఆ ట్యాగ్ తోనే తమ అభిమాన హీరోలని పిలుస్తుంటారు ఫ్యాన్స్. మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్ ఇలా...