ఏపీలో కుటుంబ రాజకీయాల వల్ల రాష్ట్రాభివృద్ధి ఏళ్లుగా కుంటుపడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు ఏపీని నెలవుగా మార్చేశారని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశిలింగం మహానాయకులు. వీరికంటే ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు, జగన్.. గొప్ప నాయకులేం కాదు. వీరు నలుగురితో ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయి. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహనా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం.
ఆంధ్రప్రదేశ్ రెండు కుటుంబాలు, రెండు పార్టీల మధ్య ఏళ్లుగా నలిగిపోతోంది. రాష్ట్రంలో అవినీతిని ప్రక్షాళన చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీయడంలో ప్రస్తుత ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. చూస్తుంటే.. వైసీపీ, టీడీపీ లాలూచి పడ్డారనిపిస్తోంది. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికైనా స్వస్తి పలకాలి’ అని జీవీఎల్ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు.
39683 877847Hello. Cool article. Theres an concern with the web site in internet explorer, and you may want to test this The browser may be the marketplace chief and a large element of other folks will miss your fantastic writing due to this problem. 362479
343107 383779What a lovely weblog. Ill surely be back once more. Please preserve writing! 679184
444953 754146i was just surfing along and came upon your weblog. just wanted to say very good job and this post actually helped me. 54221