మాంద్యం భయాలు నెలకొంటున్న సమయంలో టెకీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గూగుల్ సంస్థ 12వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపై స్థాయి ఉద్యోగులకు జీతాల్లో కోత విధించాలని నిర్ణయించారు. కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనంలో సైతం కోత విధించాలని నిర్ణయించింది. ఈమేరకు పిచాయ్ స్వయంగా కోత విషయం సిబ్బందికి సూచించినట్టు తెలుస్తోంది. అయితే.. ఎంతమేర కోత అనేది తెలియరాలేదు.
సుందర్ పిచాయ్ తన జీతంగా 2020 నాటికి 2మిలియన్ డాలర్లు, కంపెనీ షేర్లు అదనంగా అందుకున్నట్టు తెలుస్తోంది. 2022 నివేదిక ప్రకారం పిచాయ్ సంపద 20శాతం తగ్గినా రూ.5,300 కోట్లుగా ఉందని తెలుస్తోంది. ఇకపై బోనస్ తగ్గింపు, పని తీరు ఆధారంగానే బోనస్ వస్తుందని కూడా వెల్లడించినట్టు సమాచారం. ఉద్యోగుల తొలగింపు విషయం మెయిల్ ద్వారా వెల్లడించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
817510 229041Go to our site for data about securities based lending and a lot more. There is details about stock and equity loans as well as application forms. 370162
276051 624486Yay google is my king assisted me to find this outstanding web site! . 243444
219416 257107I believe 1 of your commercials caused my internet browser to resize, you might well want to put that on your blacklist. 586867
185353 245846I enjoy what you guys are usually up too. This kind of clever function and reporting! Keep up the extremely very good works guys Ive added you guys to blogroll. 81951