మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటివల బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి గురైన సందర్భంలో సాయితేజ్ ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. దీంతోపాటు ఫర్హాన్కు మెగా ఫ్యామిలీ భారీ గిఫ్ట్ ప్రకటించిందని.. రామ్ చరణ్ ఖరీదైన కారు ఇచ్చినట్లు వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై ఫర్హాన్ స్పందించాడు.
తనకెవరూ గిఫ్ట్ ఇవ్వలేదని.. కారు బహుమతిగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించానే కానీ.. ఏదో ఆశించి చేయలేదని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని అన్నాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఈ తరహా వార్తలు ప్రసారం చేసి తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఫర్హాన్ కోరాడు.
546700 433035Shame on the search Google for now not positioning this publish upper! Come on over and visit my site. 355892
497628 356086I came across this excellent from you out of sheer luck and never think lucky enough to say also credit you for any job well done. 918958
504764 193327I got what you intend, saved to fav, extremely good website . 76175
664634 726714It can be difficult to write about this subject. I believe you did an excellent job though! Thanks for this! 574393