హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో జీహెచ్ఎంసీ మేల్కొంది. హైదరాబాద్ నగర రహదారులపై ఇసుక, భవన వ్యర్ధాలు వేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటన తర్వాత రోడ్లపై వ్యర్ధాలు వేస్తున్న వారు, నిర్మాణ కార్యక్రమాల అనంతరం రోడ్లపై వ్యర్ధాలను వదిలివేస్తున్న వారిపై జరిమానాలు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈనేపథ్యంలో అరబిందో కన్ స్ట్రక్షన్ కంపెనీకి భారీ జరిమానా విధించింది.
మాదాపూర్ ఖానామెట్ లో అరబిందో కన్ స్ట్రక్షన్ కంపెనీకి లక్ష రూపాయలు జరిమానా విధించింది. భవన నిర్మాణాలు చేపట్టే సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్ధాలు రాకుండా నిర్మాణదారులు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. ఇటివల సాయిధరమ్ తేజ్ రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే బైక్ స్కిడ్ అయి గాయాలపాలైన సంగతి తెలిసిందే.
904352 203823I like this web internet site very considerably, Its a really nice post to read and get info . 473532
655645 532264Empathetic for your monstrous inspect, in addition Im just seriously very good as an alternative to Zune, and consequently optimism them, together with the really good critical reviews some other players have documented, will let you determine whether it does not take appropriate choice for you. 326127