విశాఖ గ్యాస్ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన రైతులను మాత్రం ఆదుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. వందల ఎకరాల్లో పంట పొలాలు నాశనం అయ్యాయి. చుట్టు పక్కల పండిన పంటలు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ ప్రభుత్వ అధికారులు సూచించారు. దాంతో దాదాపుగా 400 మంది రైతులు కూరగాయలు వేసి నష్టాల పాలయ్యారు.
లక్షల రూపాయలను నష్టపోయినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వారు లేరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదని, ప్రభుత్వం మరియు ఎల్జీ పాలిమర్స్ వారు ఎవరు కూడా తమకు న్యాయం చేయడం లేదంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికి వచ్చిన పంట నాశనం అవ్వడంతో పాటు కళ్ల ముందు పంటను నాశనం చేసుకోవాల్సి వచ్చిందని రైతులు కన్నీరు. మున్నీరు అయ్యారు. ప్రభుత్వం లేదా ఎల్టీ పాలిమర్స్ రైతులకు న్యాయం చేయాలంటూ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
137614 64248I must spend a while studying more or working out more. Thanks for excellent info I was in search of this info for my mission. 532488
37839 397533hey there, your site is low cost. We do thank you for work 819621
998083 931859Some genuinely wonderful blog posts on this internet site , thankyou for contribution. 89025
465324 240451Its really a cool and helpful piece of details. Im glad that you shared this beneficial information with us. Please keep us informed like this. Thanks for sharing. 679840