Switch to English

విశాఖపై విషం చిమ్మిన గ్యాస్ ఫ్యాక్టరీ: 8 మంది మృతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ విషం చిమ్మింది. విష వాయువులు వెలువడ్డంతో ఆ ఫ్యాకటఈ పరిసరాల్లోని గ్రామాల్లోగల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 250 మందికి పైగా ప్రజలు ఈ విషవాయువల ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైనవారి సంఖ్య చాలా ఎక్కువగా వుండడంతో, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందనీ, దీన్ని భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనతో పోల్చవచ్చన్న అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మురికి కాల్వలోనూ జనం అచేతనావస్థలో పడి వున్నారంటే పరిస్థితి అక్కడ ఎంత హృదయ విదారకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యాక్టరీలో పనులు ఎలా నడుస్తున్నాయి.? అన్న విషయమై ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఇదిలా వుంటే, మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వుండే అవకాశం వుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెలువడిన విష వాయువు అత్యంత ప్రమాదకరమని ప్రముఖ డాక్టర్‌ ఒకరు చెప్పారు. వెంటనే బాధితులకు ఆక్సిజన్‌ అందించాలనీ, లేకపోతే మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని ఆ డాక్టర్‌ హెచ్చరిస్తున్నారు.

ఒక్కసారిగా విషవాయువు వెలువడ్డంతో ఏం చేయాలో స్థానిక ప్రజలకు అర్థం కాలేదనీ, శరీరం మీద దద్దుర్లు రావడం, వాంతులు అవడం, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చూస్తుండగానే తమవారు కుప్పకూలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదనీ, వారిని ఆసుపత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ బాధితుల కుటుంబ సభ్యులు వాపోయారు. తమ పరిస్థితీ దారుణంగా తయారైనా, శక్తి కూడగదీసుకుని తమవారిని ఆసుపత్రులకు తరలించామని, ఆ తర్వాత ఆసుపత్రుల్లో తమకూ చికిత్సను వైద్యులు అందించారని బాధితులు చెప్పారు.

అందరినీ కలచి వేస్తున్న వీడియోస్:

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి సంబందించిన కొన్ని ఫోటోలు

విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు మాట్లాడకూడదు.?

న్యాయస్థానం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. అదీ వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...