ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ కొందరు నరసింహులు గౌడ్ పై దాడికి దిగారు. సంవత్సర కాలంగా ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వాదనలు నడుస్తున్నాయి.
నేడు ఉదయం నరసింహులు గౌడ్ ను కొందరు ఊరు బయట కాపుకాసి మరి దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నరసింహులును స్థానిక హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. నరసింహులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కేసు విచారణ జరుపుతున్నారు. తమ కొడుకు ఏ అమ్మాయిని వేదించలేదు అని ఆ అమ్మాయి తమ కొడుకును ప్రేమించడం ఇష్టం లేకనే ఆమె కుటుంబ సభ్యులు మా అమ్మాయిని చంపేశారంటూ నరసింహులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుకు అతి త్వరలోనే కోసును చేదిస్తామని చెబుతున్నారు.
992052 331632I enjoyed reading this a lot I genuinely hope to read far more of your posts in the future, so Ive bookmarked your weblog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this one, I like to share it with other people So Ive developed a backlink to your site (from 121638