ఇండియాలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతున్నాయి. రెండు మిలియన్లకు దగ్గరగా కరోనా కేసులు ఉన్నాయి. ఒకరి నుండి ఒకరికి అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. గతంలో కరోనా వైరస్ సోకిన గర్బిని డెలవరీ అవ్వగా ఆమె ప్రసవించిన బిడ్డకు మాత్రం నెగటివ్ వచ్చినట్లుగా వైధ్యులు తెలియజేశారు. అలా చాలా కేసుల్లో జరుగుతుంది. కాని తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక కేసు కాస్త భయాందోళనకు గురి చేస్తుంది. ఈ సంఘటనతో గర్బవతులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పుణెకు చెందిన ఒక గర్బిణి కొన్నాళ్ల క్రితం డెలవరీ అయ్యింది. ఆ సమయంలో ఆమెకు కరోనా ఉంది. అయితే వైధ్యులు ఆమె బిడ్డకు కరోనా ఉండి ఉండదు అనుకున్నారు. కాని బిడ్డను పరీక్షించిన వైధ్యులకు షాక్ తలిగింది. అనూహ్యంగా ఆ బిడ్డకు కూడా కరోనా సోకిందని గుర్తించారు. బొడ్డు తాడు ద్వారా తల్లి నుండి బిడ్డకు వైరస్ సోకి ఉంటుందని వైధ్యులు భావిస్తున్నారు. దీనిని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారని వైధ్యులు చెబుతున్నారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ తల్లి బిడ్డ విషయంలో ఇది జరిగిందని వారు అన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు కూడా కరోనా నెగటివ్ అయ్యారు.
604876 95989Youre so cool! I dont suppose Ive learn something like this before. So very good to search out any person with some distinctive thoughts on this topic. realy thanks for starting this up. this website is one thing thats wanted on the net, somebody with a bit originality. valuable job for bringing 1 thing new to the internet! 157495
597545 639492This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward producing the fact goal in mind. lose weight 468401