దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. వెలిగండ్ల మండలం మొగుళ్లూరుకు చెందిన ఈ యువకుడు తనను తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకుంటూ ఈ పని చేస్తున్నాడు. 2024 లో పవన్ అభిమానంలోకి రావాలని తాను ఆశిస్తున్నట్లుగా ఈ సందర్బంగా అతడు చెప్పుకొచ్చాడు.
స్థానిక బస్టాండ్ లో ఆగి ఉన్న బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు ప్రయత్నించాడు. దాంతో వెంటనే అప్రమత్తం అయిన బస్సు ప్రయాణికులు కేకలు పెట్టడంతో వారిని దుర్బాషలాడాడు. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతగా పెరిగితే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ పోలీసులు తెలియజేశారు. అతడి మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
925243 935930That being said by use it all, planet is truly restored a little more. This situation in addition will this specific Skin tightening and starting to be moved and into the mood of these producing activities. every day deal livingsocial discount baltimore washington 891369
573240 819129This douche bag loves his illegal bretheren because hes a itiaen with the world and we really should be ashamed of ourselves I got news for you Asswipe get your asswiping ass back to the craphole exactly where you came from with all of your illegal beaners 455925