గుజరాత్ రాజ్ కోట్లోని మావ్ డీ ప్రాంతంలో ఉన్న శివానంద్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నేడు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. మొత్తం 33 మంది అక్కడ చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం సమయంలో 27 మంది అక్కడ నుండి తప్పించుకోగా ఆరుగురు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన వారు తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ అక్కడ నుండి బయటకు రాలేక పోయారు అని.. దాంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందారు అంటున్నారు. మంటలు స్పీడ్ గా అంటుకోక పోయినా కూడా కరోనా పేషంట్స్ అవ్వడం వల్ల వారిని రెస్క్యూ చేసేందుకు సిబ్బంది భయపడ్డారు అంటూ స్థానికులు చెబుతున్నారు.
879617 982860Aw, this was a really good post. In concept I wish to put in writing like this in addition ?taking time and actual effort to make an excellent write-up?even so what can I say?I procrastinate alot and by no indicates seem to get something done. 676791
855634 919622Ive read several good stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how a lot effort you put to create one of these excellent informative website. 445296