Switch to English

మొన్న హోం మంత్రిపై పవన్ వ్యాఖ్యలు.. నేడు శ్రీరెడ్డిలో మార్పు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,766FansLike
57,764FollowersFollow

వైసీపీ హయాంలో తమపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మొన్న బోరుగడ్డ అనిల్ అరెస్ట్.. ఇప్పుడు శ్రీరెడ్డి తాను మారిపోయాను క్షమించండి అంటూ చెప్పడం.. దీని వెనకాల చాలా పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. వాస్తవానికి వీరంతా కూడా గతంలో పవన్ కుటుంబ సభ్యులపై కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు. కానీ అప్పట్లో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తెలిపారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మొన్న ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనితపై కాస్త సీరియస్ అయ్యారు. మీరు యాక్షన్ తీసుకోండి.. లేదంటే ఇలాంటి వాళ్లను చూసి అత్యాచారాలు చేసే వాళ్లు పెరుగుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టు సమాచారం.

అంతే కాకుండా శ్రీరెడ్డికి అండగా ఉంటున్న వారిని.. ఆమె వీడియోల కింద సపోర్టుగా కామెంట్లు పెడుతూ, ఆమె వీడియోలను షేర్ చేస్తున్న వారిపై కూడా యాక్షన్ తీసుకుంటున్నారంట. దాంతో శ్రీరెడ్డి దెబ్బకు దిగొచ్చి తప్పై పోయింది క్షమించండి.. ఇక నుంచి మారుతాను అంటూ వీడియో రిలీజ్ చేసింది. అంటే పవన్ అక్కడ సీరియస్ అయితే.. ఇక్కడ శ్రీరెడ్డికి షాక్ తగిలిందన్నమాట.

సినిమా

ఓటీటీలో రాబిన్ హుడ్ కు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..

నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే...

Jr Ntr: ఆ మహానుభావుడి బయోపిక్ లో ఎన్టీఆర్..! రాజమౌళి దర్శకుడు.....

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారా? ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వీరి కలయికలో రానుందా..? అంటే ఔనంటోంది బాలీవుడ్ మీడియా. దీనిపై...

రాజకీయం

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...

ఎక్కువ చదివినవి

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

ఆర్మీకి మద్దతుగా సెలబ్రిటీల పోస్టులు..

ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్మీకి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇదే క్రమంలో సినీ సెలబ్రిటీలు కూడా ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఆర్మీకి మద్దతు ప్రకటించడమే...

ఇండియా, పాక్ యుద్ధం.. సమంత శుభం సక్సెస్ మీట్ క్యాన్సిల్..!

ఇండియా, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాయాది పాకిస్థాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...

ఇండియా-పాక్ యుద్ధం.. మీ ఫోన్ లో ఈ అలెర్ట్ ఆన్ చేయండి..

ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి అయితే చాలు దాయాది పాక్ దొంగ దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీ అధికారులు, ప్రభుత్వం...