నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల ఉపాధ్యాయుడు తన ముగ్గురు కూతుర్లలో చిన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. మొదటి సారి మార్చి 26వ తారీకున కూతురుపై అఘాయిత్యం చేశాడు. కిచెన్లో ఉన్న సమయంలో ఆమెను లాక్కెల్లి బెడ్ రూంలో బెడ్ పై పడేసి చేతులు కట్టేసి అఘాయిత్యం చేశాడట.
ఆ సమయంలో తల్లి వచ్చి ఆ అమ్మాయి నోట్లో గుడ్డలు పెట్టి పెళ్లి తర్వాత ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఓర్చుకో అంటూ కూతురుకు నీచంగా చెప్పిందట. విషయం బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు నానా ఇబ్బందులు పెట్టడంతో ఆమె విషయం బయటకు చెప్పుకోలేదు. గత నెలలో మరోసారి అఘాయిత్యంకు పాల్పడటంతో ఈసారి అక్కకు విషయం చెప్పింది.
185723 3256great post, extremely informative. I wonder why the other experts of this sector do not notice this. You must continue your writing. Im confident, youve a great readers base already! 638750
719521 164894omg! cant envision how fast time pass, following August, ber months time already and Setempber could be the 1st Christmas season in my location, I genuinely really like it! 93698