Switch to English

3 రాజధానులు.. వైఎస్‌ జగన్‌కి ‘ముప్పు’ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేవు. ఆ మాటకొస్తే, భారతదేశానికి ఢిల్లీ మాత్రమే ఏకైక రాజధాని. అలాంటిది, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఎందుకు.? ఈ మాత్రం ఇంగితం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి.

‘మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి..’ అంటూ వైసీపీ నేతలు పైకి చెబుతున్నా, తెరవెనుకాల వ్యవహారం వేరేలా వుంది. నిజానికి వైసీపీలో చాలామందికి మూడు రాజధానుల ప్రతిపాదన నచ్చలేదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే వైసీపీకి చెందిన నేతలు చెప్పుకొస్తున్నారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మూడు రాజధానుల పట్ల తన అసంతృప్తిని ఓ సందర్భంలో వెల్లడించారు. తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌, మూడు రాజధానులపై అసంతృప్తిని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికే తీసుకెళ్ళాడని వసంత నాగేశ్వరావు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, తానిప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నానని వసంత నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం.

అమరావతిని శాసన రాజధానిగా మార్చుతూ, విశాఖకి అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ హోదాని ఇచ్చి, కర్నూలుని జ్యుడీషియల్‌ రాజధానిని చేయాలన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన. అయితే, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆ మధ్య ‘అమరావతిలో శాసన సభ వుండాలా.? వద్దా.?’ అంటూ బెదిరింపులకు దిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

పరిపాలన అంటే.. మరీ చులకనైపోయింది అధికార పక్షానికి. లేకపోతే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తోన్న ఎమ్మెల్యే రోజా, అమరావతి ప్రాంత ప్రజల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా ‘శాసన సభ వుండలా.? వద్దా.?’ అని ప్రశ్నించడమేంటి.? ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. పార్టీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలకి విలువ లేకుండా పోయింది. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు తమకు ఇష్టం వున్నా లేకున్నా భరించాల్సిన దుస్థితి ఏర్పడింది.

అయితే, ఎక్కువకాలం ఇలా నేతల నోళ్ళను కట్టేయడం సాధ్యం కాదు ఏ రాజకీయ పార్టీకి అయినా. ఒక్కసారి, పార్టీ అధినేత పట్ల వ్యతిరేక గళం బయటకొస్తే.. ఇక, ఆ తర్వాత అదో ఉప్పెనగా మారి, అధికార పార్టీ కొంపు ముంచేయడం ఖాయం. ఆ రోజు ఎంతో దూరం లేదని ప్రతిపక్షం భావిస్తోంది. ప్రతిపక్షమే కాదు, వైసీపీలోనూ ఈ అభిప్రాయం వుందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అందరికీ.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...