భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోవిడ్-19 వైరస్ బారిన పడ్డారు. ఆయనకు జరిపిన పరిక్షల్లో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపారు. తనతో వారం రోజులుగా తనను కలిసిన వారందరూ పరిక్షలు జరిపించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజుకి 60వేల పాజిటివ్ కేసుల మార్కు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. రోజువారీ కేసుల్లో ప్రపంచంలో భారత్ తొలి స్థానంలో నిలిచిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రణబ్ కు కరోనా సోకిందని తెలియగానే పలువురు రాజకీయ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోసహా పలువురు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే రాజకీయ నాయకులకే కాకుండా ప్రశాంత జీవనం గడుపుతున్న రాజకీయ ఉద్దండులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు.
939545 183892This internet page may possibly be a walk-through like the data you wanted concerning this and didnt know who need to have to. Glimpse here, and youll certainly discover it. 995014
945617 839322Some truly nice stuff on this internet site , I enjoy it. 884397
878867 213339Thank you for sharing with us, I conceive this site genuinely stands out : D. 607477
405157 264457Black Ops Zombies is now available […]Take a look here[…] 666853
594624 637182Thanks for the information provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 916421