Switch to English

Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,772FansLike
57,764FollowersFollow

Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థ చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. ఆయన వయసు 88ఏళ్లు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తెల్లవారుఝామున 4.50నిముషాలలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న ఆయనకు అస్వస్థత కలగడంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన భౌతికకాయాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడలో 1936లో జన్మించిన రామోజీ అసలు పేరు చెరుకూరి రామయ్య. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు జర్నలిజంలో ఓ విప్లవమే తీసుకొచ్చారు. కళారంగంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై దాదాపు 65 సినిమాలు నిర్మించి నిర్మాతగా రాణించారు.

ఈనాడు పత్రికను ప్రజలకు చేరువ చేసి పత్రికలపై తెలుగు ప్రజలకు వార్తలు అందించడంలో ముందడుగు వేశారు. ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. రామోజీరావు మృతిపై ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 

 

 

764 COMMENTS

సినిమా

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన...

రాజకీయం

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

మీ లాగా పార్టీ రంగులు వేసే వాళ్లం కాదు.. మంత్రి లోకేష్ ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అసలు సంక్షేమ పథకాలకు తాము ఎన్నడూ పసుపు రంగు వేసుకోలేదని ఆ...

ఎక్కువ చదివినవి

క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న టాలెంటెడ్ హీరో ధర్మ..

టాలీవుడ్ లో యంగ్ హీరో ధర్మ మంచి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. 'డ్రింకర్ సాయి' సినిమాలో మంచి నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందారు ఆయన. ఈ మూవీకి గాను ఆయన అవార్డు...

పవన్ కల్యాణ్‌ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్‌ కు, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరిద్దరికీ సామాన్య జనాల్లోనే కాదు.. సెలబ్రిటీల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని ఇప్పటికే ఎన్నోసార్లు...

‘ఐపీఎల్-2025″ నిరవధిక వాయిదా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ను నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. తదుపరి ఐపీఎల్ షెడ్యూల్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ...

ఇండియా-పాక్ యుద్ధం.. మీ ఫోన్ లో ఈ అలెర్ట్ ఆన్ చేయండి..

ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి అయితే చాలు దాయాది పాక్ దొంగ దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీ అధికారులు, ప్రభుత్వం...

భైరవం నుంచి దమ్ దమారే సాంగ్ రిలీజ్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్...