బ్లాక్ ఫంగస్ బారిన పడిన 4,6,14 ఏళ్ల వయసు వారు బాలికలకు కళ్లు తొలగించిన ఘటన కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక కరోనా నుంచి కోలుకుని డయాబెటిస్ కు గురైంది. తర్వాత కంట్లో సమస్యగా అనిపించి ఆస్పత్రికి వెళ్లిన 48 గంటల్లోనే బాలిక కన్ను నల్లగా మారిపోయింది. ఫంగస్ ముక్కు వరకు సోకడంతో పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో బాలిక కంటిని తొలగించారు.
మిగిలిన ఇద్దరు చిన్నారులు కోవిడ్ బారినపడ్డారు. చిన్నారులిద్దరికీ బ్లాక్ ఫంగస్ సోకడంతో ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్టీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వీరికి కన్ను తొలగించారు. ఇలా చేయకపోతే జీవితాంతం ప్రమాదంలో పడేవారని వైద్యులు చెప్తున్నారు. ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు. దేశంలో బ్లాక్ ఫంగస్ సృష్టిస్తున్న విలయానికి ఈ సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
297003 380487Precisely what I was looking for, thankyou for putting up. 946724
820430 947127Looking forward to move into another hous?! […]Real estate busines is finding a lot more and far more less protitable, take a look at why[…] 784561
315949 818915Aw, this was a quite nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an excellent article?but what can I say?I procrastinate alot and definitely not appear to get one thing done. 73923
295535 524664Wonderful weblog layout here. Was it hard creating a nice seeking website like this? 887455