పవిత్ర తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్ తో కొందరు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఓవ్యక్తికి చెందిన ఇన్ స్టా రీల్ ద్వారా ఆలయం వీడియోలు షేర్ అయ్యాయి. ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో తితిదే అప్రమత్తమైంది. దీనిపై తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ ఆలయం వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు గుర్తించాం. ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ఆనందగోపురంపై చిత్రీకరణకు అనుమతిలేదు. కానీ.. బేడీ ఆంజనేయస్వామి ఆలయం, ఆనంద నిలయం, గోపురంకు దగ్గరగా చిత్రీకరించారు.
పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించేందుకు అవకాశ లేదు. ఇవి పాత చిత్రాలా.. యానిమేట్ చేశారా అనే కోణంలో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం. భక్తులెవరూ ఆందోళన చెందొద్దు. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగిరేందుకు వీలులేదు. సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం’ అని అన్నారు.
260176 976581There is noticeably lots of funds to understand about this. I suppose you produced certain good points in functions also. 68690
28410 368689This kind of publish appears to get yourself a lot of visitors. How will you acquire traffic to that? It provides a terrific unique twist upon issues. I guess having something traditional or perhaps substantial to give info on could be the central aspect. 301595
516254 426175Discover how to deal together with your domain get in touch with details and registration. Recognize domain namelocking and Exclusive domain name Registration. 228110