ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దిల్లీలోని దూరదర్శిన్ కేంద్రంలో జాబ్ చేస్తున్న యోగేష్ కుమార్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆఫీస్కు సెలవు పెట్టాడు. ఇటీవల ఆయన ఇంట్లో కుప్పకూలి పోయాడు. అతడిని హస్పిటల్కు తీసుకు వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్యులు తేల్చారు. అయితే మొదట ఎండ దెబ్బకు అతడు చనిపోయిందని భావించారు. ఆ తర్వాత గుండె పోటుతో మృతి చెందినట్లుగా అనుకున్నారు.
అనుమానంతో కరోనా టెస్టు నిర్వహించగా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దాంతో వెంటనే కుటుంబ సభ్యులను మరియు దిల్లీ దూరదర్శిన్ కేంద్రంను కూడా మూసేశారు. ఉద్యోగులందరికి కూడా పరీక్షలు నిర్వహించడంతో పాటు దాదాపుగా 150 మందిని క్వారెంటైన్ కు తరలించారు. ఈ సమయంలోనే డీడీ న్యూస్ స్టూడియోను మూసి వేసి శానిటైజేషన్ చేయించారు. రెండు వారాల వరకు స్టూడియోను మూసి ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అందరిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
846562 639020Really good post, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 962756
432601 947726This will likely be a terrific blog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 452093
584574 883667youre in point of fact a excellent webmaster. The web site loading velocity is incredible. It seems that youre doing any distinctive trick. In addition, The contents are masterpiece. youve done a fantastic activity on this subject! 90686
148229 438222Sweet internet web site , super design , truly clean and utilize genial . 375147