పవన్ కళ్యాణ్ అమరులను గుర్తు చేసుకోవడంలో ముందు ఉంటారు. గొప్ప వారి అడుగు జాడల్లో నడిచేందుకు గాను వారి యొక్క జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య స్మారక చిహ్నంను నిర్మించడానికి గాను కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.
దామోదరం సంజీవయ్య గురించి పలు ఆసక్తికర విషయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా పంచుకున్నాడు. ఒకానొక సమయంలో సంజీవయ్య తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె వద్దకు వెళ్లి వైధ్యం కోసం డబ్బు ఇచ్చాడు. అప్పుడు ఆ తల్లి నాకు నువ్వు ఇచ్చావు.. మరి ఎంతో మంది డబ్బు లేని వారు ఉన్నారు.. పిల్లలు లేని వారు ఉన్నారు. వారందరికి కూడా ఎవరు డబ్బు ఇస్తారు అంటూ ప్రశ్నించింది. అప్పుడే ఆయన వృద్దులకు మరియు వికలాంగులకు పెన్షన్ విధానంను తీసుకు వచ్చాడు అంటూ పవన్ పేర్కొన్నాడు. ఇంకా పలు రంగాల్లో ఆయన తీసుకు వచ్చిన విప్లవాల గురించి పవన్ తెలియజేశాడు. కడు పేద కుటుంబం నుండి వచ్చి సీఎంగా సంజీవయ్య ను అంత గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా పవన్ పేర్కొన్నాడు.
నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.(1)🙏
ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన పక్షాన సంకల్పించాము. ఇందుకోసం ఒక కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని వినమ్రంగా తెలియచేస్తున్నాను. pic.twitter.com/ikLPVgV46Y
— Pawan Kalyan (@PawanKalyan) October 17, 2021
Using most of the activities that exist today, possibly the pickiest gamers are sure to get the game that
satisfies them the very best.
950538 52945When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 734626
39884 84593Sweet internet site , super pattern , rattling clean and use friendly . 945323
561146 192529I notice there is surely lots of spam on this blog. Do you require help cleaning them up? I may well support between courses! 319197
get most recent career opportunity news updates for 10th/12 pass students and apply for many type govt jobs
142467 239001I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 695635