పశ్చిమ బెంగాల్ లోని మైనా జిల్లాలో ఒక వివాహిత తన భర్త పుట్టింటికి వెళ్లేందుకు అనుమతించలేదని అత్త మామతో గొడవపడి ఏకంగా మామ యొక్క మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే శిఖా అనే వివాహిత యొక్క తండ్రి ఫోన్ చేసి ఇంటికి వచ్చి మాంసం కూరతో అన్నం తిని వెళ్ళమని చెప్పాడు. దాంతో తన భర్తకు శిఖా ఫోన్ చేసి మా నాన్న ఇంటికి రమ్మన్నారు.. మాంసం కూరతో భోజనం చేసి వెళ్లవచ్చు అన్నారు, నేను వెళ్తాను అంటూ ఆమె అడిగింది.
అప్పుడు శిఖా భర్త అక్కర్లేదు తాను వచ్చే సమయంలో చికెన్ తీసుకొస్తాను.. ఇంట్లో వండుకొని తిందాము అంటూ ఫోన్ కట్ చేశాడు. దాంతో ఆమెకు కోపం వచ్చింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న అత్తమామలతో వాగ్దానం వాగ్వాదానికి దిగింది.
ఒకానొక సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన శిఖా విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది. స్థానికులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా శిఖా తన పుట్టింటికి పారిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు పుట్టింటి నుంచి ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు.
813278 287919Maintain up the excellent function , I read few blog posts on this site and I believe that your site is real fascinating and has bands of great information . 15037
851965 81917As I internet site possessor I feel the content material material here is really superb , appreciate it for your efforts. 701825
408403 478525I really treasure your piece of function, Great post. 610659