హైదరాబాద్ లోని కూకట్ పల్లి, నిజాంపేట కేంద్రాలుగా పాకిస్థాన్ లో జరుగుతున్న సూపర్ లీగ్ మ్యాచ్ లపై ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్, మాదాపూర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేసారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలు తెలియజేస్తూ..
బండారీ లేఅవుట్ పావనీ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోమన్న, సత్య పవన్ కుమార్, సతీశ్ రాజు.. మరో ముగ్గురు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుల నుంచి 22.50 లక్షలు, 33 సెల్ ఫోన్లు, బెట్టింగ్ బోర్డు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నాం.
హవాలా, ఆన్ లైన్ లో నిందితులు నగదు బదిలీ చేస్తున్నారు. లైవ్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్.. వంటి యాప్స్ ద్వారా వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు సోమన్న పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నాం’ అని అన్నారు.
801037 133625I think this web site contains some very good information for every person : D. 103592
130485 244873I just added this blog to my rss reader, outstanding stuff. I like your writing style. 532513
183720 322295I likewise believe thus, perfectly pent post! . 64047